ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 32,785 పరీక్షలు నిర్వహిస్తే 434 కొత్త కేసులు నిర్ధారణ కావడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,78,376కి చేరింది. నిన్న కరోనా కారణంగా ఎవరూ మృతి చెందకపోవడం కాస్త ఊరట కలిగించే విషయం. గత 24 గంటల్లో కరోనా నుండి 102 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 20,62,029 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,848 యాక్టివ్ కేసులున్నాయి.
జిల్లాలవారీగా నమోదైన కేసుల వివరాలు..
