సంచలన కామెంట్స్…
-ఇప్పటి సీఎం జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి ప్రజల ఆస్తులను అమ్మేశారు… ఎన్ని యస్ ఇ జడ్ లు పెట్టారు .
-40 వేల కోట్ల నిజాం షుగర్ ఫ్యాక్టరీ ని 400 కోట్లకు చంద్రబాబు తెగనమ్మిన దానికి నారా లోకేష్ కు సమాధానం చెప్పే దమ్ముందా….
-అప్పట్లో ఆర్థిక మంత్రిగా ఉన్న యనముల రామకృష్ణుడు ఏ ప్రయోజనాల కోసం వీటిని అనుమతించాడు..
-అప్పట్లో తండ్రులు వైఎస్, బాబు లు ప్రభుత్వ ఆస్తులు అమ్మినదానికి కొడుకులు లోకేష్, జగన్ సమాధానం చెప్పాలి..
-గతంలో ప్రజల ఆస్తుల విషయం లో సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం లేదా…
-ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ రద్దు చేయాలని వైసీపీ కోరుకుంటుంది…
-వైసీపీ కోరికను తీర్చాలని కోణంలో ఎన్నికల కమిషన్ ఉందన్న అనుమానాలువ్యక్తమవుతున్నాయి.
-ఇక్కడ బీజేపీ ని విమర్శించే బుడ్డా పార్టీలు ఢిల్లీ లో బీజేపీ నేతల అపాయింట్మెంట్ కోసం క్యూ కడుతున్న విషయం తెలిసిందే..
-వైసీపీ , ఎన్నికల కమిషన్ మధ్య అభ్యర్థులకు న్యాయం జరగడం లేదు..
-రాయచోటి నియోజకవర్గ పరిధిలోని నల్లగుట్ట పల్లె గ్రామ పంచాయతీ లో గంప సుబ్బారాయుడు నామినేషన్ ను అనైతికంగా తిరస్కరించారు….
-నామినేషన్ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెచ్చిన ఎస్సై మైనుద్దీన్, సిఐ యుగంధర్ లను సస్పెండ్ చేయాలని డిమాండ్….
-సమస్య పై ఫిర్యాదు చేయాలంటే జిల్లా కలెక్టర్ తో పాటు అధికారులు ఎవరూ స్పందించడం లేదు…
-రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణం లో జరిగే పరిస్థితి కనిపించడం లేదు…
-ఎన్నికల కమిషన్ వెంటనే నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి..
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మాట్లాడే నైతిక హక్కు వైసీపీ కి లేదు…
-వైసీపీ లాంటి బుడ్డా పార్టీలు వారి నాయకులను దేశంలో బిజెపి చాలా చూసింది…
-బిజెపి నేతలు, కార్యకర్తల పట్ల వైసీపీ వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదు..
-బీజేపీ ఓట్ల గురుంచి మాట్లాడే వైసీపీ, టీడీపీ నేతలు ఢిల్లీ లో బీజేపీ నేతల అపాయింట్మెంట్ కోసం క్యూ కడుతున్నారు…
-పక్క రాష్ట్రానికి వెళ్తే వైసీపీ పార్టీ అనేది ఎవరికి తెలియదు..
-రాష్ట్రంలో ఐ.పి.సి లేదు కేవలం వైసీపీ పినల్ కోడ్ నడుస్తుంది…
-రాజ్యాంగ విరుద్ధంగా వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారు…