ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల వ్యవధిలో 31,101 నమూనాలు పరీక్షిస్తే 193 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే కరోనాతో ముగ్గురు మరణించారు. గత 24 గంటల్లో 164 మంది పూర్తిగా కోలుకున్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో 2,037 యాక్టివ్ కేసులున్నాయి.
జిల్లాలవారీగా నమోదైన కేసుల వివరాలు :
