
విజయవాడ
సుమారు 23 కోట్లకు పైగా నిధులను రెండు రోజులుగా ఆయా వక్ఫ్ సంస్థల అకౌంట్లలో జమ
ఇమాంకు 5వేలు, మౌజిన్ కు 3వేల చొప్పున విడుదల
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు నిధుల విడుదల
రాష్ట్రంలో 10వేల మందికి లబ్ది
గత ఏడాది వీరికి మొత్తం 49.6 కోట్ల గౌరవ వేతనం అందించిన వైఎస్ జగన్ సర్కార్