ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల వ్యవధిలో 32,793 నమూనాలు పరీక్షిస్తే 142 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా తో నిన్న ఇద్దరు మరణించారు. గత 24 గంటల్లో 188 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,989 యాక్టివ్ కేసులున్నాయి.
జిల్లాలవారీగా నమోదైన కేసుల వివరాలు :
