ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల వ్యవధిలో 30,022 నమూనాలు పరీక్షిస్తే 4,570 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న కరోనా కారణంగా ఒకరు మృతి చెందారు. గత 24 గంటల్లో కరోనా బారి నుంచి నిన్న 669 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 26,770 యాక్టివ్ కేసులున్నాయి.
జిల్లాలవారీగా నమోదైన కేసుల వివరాలు..
