ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల వ్యవధిలో 31,855 నమూనాలు పరీక్షిస్తే 137 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న కరోనాతో ఒకరు మృతి చెందారు. గత 24 గంటల్లో కోవిడ్ నుండి 189 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,705 యాక్టివ్ కేసులున్నాయి.
జిల్లాలవారీగా నమోదైన కేసుల వివరాలు :
