ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల వ్యవధిలో 31,158 నమూనాలు పరీక్షిస్తే 135 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న కరోనా కారణంగా ముగ్గురు మరణించారు. గత 24 గంటల్లో
164 మంది పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,326 యాక్టివ్ కేసులున్నాయి.
జిల్లాలవారీగా నమోదైన కేసుల వివరాలు :
