ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో 31,743 మంది నమూనాలు పరీక్షిస్తే 186 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనా బారి నుంచి 186 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1049 యాక్టివ్ కేసులున్నాయి.
రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూ నిన్న ఒక్కరోజే అత్యధికంగా 10 కేసులు వచ్చాయి. ఈ తాజా కేసులతో పాటు రాష్ట్రంలో ప్రస్తుతం ఒమిక్రాన్ కేసుల మొత్తం సంఖ్య 16కి చేరింది.
జిల్లాలవారీగా నమోదైన కేసుల వివరాలు..
